mt_logo

ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదు ? మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉండదు ఆ క్రెడిట్ అంతా మహిళలదే  వచ్చే…

 సీఎం కేసీఆర్‌ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిని టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, వ్యవసాయ విధానాలను శ్రీలంక దేశ ప్రధానమంత్రి…

ఇది కేసీఆర్ విజ‌న్‌.. లోటువ‌ర్ష‌పాతం ఉన్నా చెరువుల్లో నిండా నీళ్లు.. రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీళ్లు ఫుళ్లు!

నాడు.. తెలంగాణ అంటే క‌రువు ప్రాంతం. సాగునీటికి గోస‌ప‌డ్డ గ‌డ్డ‌. తలాపునే గోదావ‌రి, కృష్ణా న‌దులు ప‌రుగులు పెడుతున్నా.. మ‌న భూముల‌కు చ‌క్క‌నీరు అంద‌ని దైన్యం. స‌మైక్య…

తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంకు ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI) ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది.  న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 21…

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో…

కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

ధనవంతుల ఇండ్ల తరహాలో జీహెచ్ఎంసీలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి మహేందర్ రెడ్డి

ఇళ్లు లేని నిరుపేదల జీవితాల్లో సంతోషం చూసేందుకు సీఎం కేసీఆర్ వారి సొంతింటి కలలను నిజం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 10 వేల కోట్లతో లక్ష…

కేసీఆర్ జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయి: మంత్రి హరీష్ రావు

నేడు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు.…

హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 వేల నుండి 60 వేల కోట్లు: మంత్రి కేటీఆర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పాల్గొన్నారు. ఈ…

బీజేపీ చిల్ల‌ర రాజ‌కీయం.. మొన్న క‌శ్మీర్ ఫైల్స్‌.. నేడు ర‌జాకార్‌.. భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ఓట్లు దండుకొనే కుట్ర‌!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు అభివృద్ధి, సంక్షేమంలో దారుణంగా విఫ‌ల‌మైంది. భార‌త్ ప్ర‌పంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతున్న‌ద‌నే క‌ల‌రింగ్ త‌ప్ప‌.. దేశంలోని సామాన్యుల…