mt_logo

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గంలో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు సాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి. పీసీసీ అంటే పేమెంట్…

కాంగ్రెస్‌ పార్టీ గతం.. ఆ పార్టీ పని ఖతం: జగిత్యాలలో మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జ‌గిత్యాల‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 40 కోట్ల‌తో…

మైనంప‌ల్లి రాజకీయ జీవితం హ‌స్త‌వ్య‌స్తం.. హ‌న్మంత‌రావు రాక‌తో కాంగ్రెస్‌కు కీల‌క నేతల గుడ్‌బై!

తా చెడ్డ కోతి వ‌న‌మ‌ల్లా చెరిచె అనేది సామెత‌..ఇది ఇప్పుడు మైనంప‌ల్లి హ‌న్మంత‌రావుకు అచ్చంగా స‌రిపోతున్న‌ది..త‌న కొడుకు రోహిత్‌కు టికెట్ ఇవ్వ‌డంలేన‌ది నోటిదూల‌ను ప్ర‌ద‌ర్శించి బీఆర్ఎస్ పార్టీ…

మోడీ గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: మంత్రి కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…??? అని ప్రశ్నిస్తూ..  మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.  మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?,…

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. 5% ఐఆర్ ప్రకటన.. త్వరలో కొత్త పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్…

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌కు భూమిపూజ చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ని నిర్మాణం…

‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం.. స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఇమిడి ఉంది: సీఎం కేసీఆర్

మహాత్మా గాంధీ 154 వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రనికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన…

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో  అంగన్‌వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేసిన ప్రభుత్వం…

గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్

తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ నిర్మించిన అమరజ్యోతి డాక్యుమెంటరీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. పది నిమిషాల నిడివి గల ఈ…

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్

-ఇదీ..‘సచ్..వాలయం’ అంటే   -ఆహ్లాదకర వాతావరణంలో.. నిజంగా చాలా అద్భుతంగా ఉంది… మేం వూహించలేదు… -ఇందులో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ధన్యులని కితాబు -దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా…