తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఒడిశా రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. ఆ దుర్ఘటనలో 233 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని, రైలు ప్రమాదంలో…
హైదరాబాద్, జూన్ 3: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్ పల్లి మార్కెట్…
సిరిసిల్ల, జూన్ 2 :ఎదుటోడు కష్టంలో ఉంటే మాకెందుకులే అనుకునే ప్రజల మధ్య బతుకుతున్నాం, అలాంటిది ఇంటి ఇంటికి, గడప గడపకు వెళ్లి, ఎంతటి కష్టంలో ఉన్నారో కనుక్కొని,…
హైదరాబాద్, జూన్ 2: ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను…
నాడు..కరువు.. నేడు క్షామం.. నాడు..వలసలు.. నేడు చేతినిండా పనులు..నాడు..ఆకలి కేకలు.. నేడు దేశానికే తెలంగాణ అన్నపూర్ణ.. నాడు దాహం దాహం.. నేడు..తెలంగాణ తల్లి కడుపునిండా నీళ్లు.. ఇది…