రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఉద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్ మెంట్ ను 43%గా నిర్ణయిస్తూ సీఎం ప్రకటించారు. చరిత్రలో…
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ హాస్టళ్ళలో బయోమెట్రిక్ విధానాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హాస్టళ్ళలో జరిగే అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టి విద్యార్థుల…
టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. టీఆర్ఎస్ కు చెందిన క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందినవారు కూడా భారీ…
తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే పట్టుబట్టి సాధించుకున్నామో.. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. విశ్వనగరానికి…
పబ్లిక్ హెల్త్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 60 కోట్ల రూపాయలతో రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్) కు…
జూలై 14 నుండి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని, నెలరోజుల ముందుగానే అన్ని ఏర్పాట్లను చేయాలని, పుష్కర ఘాట్లను సర్వాంగ…
By: కట్టా శేఖర్రెడ్డి శ్రీరాంసాగర్ వరద కాలువ వల్ల కరీంనగర్కు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏ ప్రాజెక్టు నుంచయినా మొదటవచ్చే ప్రాంతాలకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు…