mt_logo

మెడికల్ హబ్ గా హైదరాబాద్ ను మారుస్తాం – సీఎం కేసీఆర్

ఆదివారం మాదాపూర్ లో నూతనంగా నిర్మించిన సన్ షైన్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం…

మార్చి 1 నుండి బీడీ కార్మికులకు రూ. 1000 జీవనభృతి

శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాకులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విలేకరులతో సమావేశమై పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మార్చి 1 నుండి…

టీటీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి- కర్నెప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై దుష్ప్రచారం మానాలని తెలంగాణ టీడీపీ నేతలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ హెచ్చరించారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో…

ఎంత ఖర్చైనా వెనుకాడొద్దు..

రానున్న వేసవిలో వ్యవసాయం, పరిశ్రమలకు కోతలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చైనా వెనుకాడొద్దని ముఖ్యమంత్రి కే…

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈరోజు రాత్రి యాదగిరిగుట్టలో తిరుకళ్యాణ మహోత్సవం జరగనున్న సందర్భంగా…

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 11 రైల్వే ప్రాజెక్టులు..

గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టులతో పాటు నిధులు మంజూరయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, సర్వే…

హైదరాబాద్ నగరాన్ని ఐటీ రాజధానిగా మారుస్తాం..

బెంగళూరులో తెలంగాణ ఐటీ శాఖ బుధవారం నిర్వహించిన ఐటీ రోడ్ షో కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలోని…

ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం యాదగిరిగుట్టకు చేరుకొని ఆలయ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉగాదికి సిద్ధం చేయాలని, ఉగాది నుండి…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి..

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవీప్రసాద్

రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీ. దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో దేవీప్రసాద్ తో పాటు…