mt_logo

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు…

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి..

టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో మైనంపల్లిని గ్రేటర్…

ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ..

By: కట్టా శేఖర్ రెడ్డి ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని…

తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత..

అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని ఆదివారం నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…

గమ్యాన్ని ముద్దాడేదాకా గజ్జెమోత ఆగొద్దు- సీఎం కేసీఆర్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ…

అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలోని హోటల్…

వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి టి. చిరంజీవులు, మహాత్మాగాంధీ వర్సిటీకి ఎ. వాణీ…

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభం..

వేసవిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిరోజులక్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని హుస్సేన్ సాగర్ ప్రక్షాళన…

బోగస్ ఓట్లు 6 లక్షలపైనే!

– ఒక్క మల్కాజిగిరి సెగ్మెంట్ లెక్క ఇది – 3 నెలల్లో జోరుగా బోగస్ ఓట్ల నమోదు – హైదరాబాద్ శివార్లలో ఆంధ్రామాయ – చిరునామా లేకుండానే…

కలెక్టర్లతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

నగరంలోని హోటల్ మారియట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది.…