mt_logo

త్వరలో తెలంగాణలో టీడీపీ కనుమరుగు- ఈటెల రాజేందర్

ఈనెల 24న టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్లీనరీ అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని ఆర్ధికమంత్రి…

ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిసిన విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో..

విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ వో బుధవారం సచివాలయంలో ఐటీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,…

మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా కొత్తప్లాంటు ప్రారంభం..

మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో రూ. 250 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన ఆటోమోటివ్ ప్లాంట్ ను బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…

హెచ్ఎండీఏ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్..

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన హెచ్ఎండీఏను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో హెచ్ఎండీఏలో…

లింగాయత్ భవన నిర్మాణానికి రూ. ఐదు కోట్లు

మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవేశ్వర వేడుకలను ప్రభుత్వం అధికారికంగా…

ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్

ఈనెల 24 వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం పరిశీలించారు.…

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. తీర్మానాల కమిటీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో…

మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణం కోసం రూ. 48.58 లక్షలు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణానికి రూ. 48.58 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే…

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరెంట్ సరఫరా- కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంట్ సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నది..

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్,…