mt_logo

ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడింది చంద్రబాబే- ఐబీ

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఎదురుదాడి చేయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు…

ద్వేష్టి నీచః పునః పునః!

By: సవాల్‌రెడ్డి -ఊర్జితం సజ్జనం దృష్ట్యా.. ద్వేష్టి నీచ: పున: పున: -అంటే సజ్జనుడి వృద్ధిని చూసి దుష్టుడు మరీ మరీ ద్వేషిస్తాడు. మీకు తెలుసా? తెలంగాణ…

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టి తీరుతాం- హరీష్ రావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను కట్టి తీరుతామని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రానికి లేఖలు రాసిన ఆంధ్రా ప్రభుత్వ…

తన నేరం ప్రజల నేరమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట. అభద్రత…

రెండ్రోజుల్లో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం!

ఓటుకు నోటు కుంభకోణం టీడీపీ నేతలను రోజురోజుకీ మరింతగా వణికిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు మరో రెండు రోజుల్లో సేకరించనున్న నేపథ్యంలో…

టీఎస్-ఐపాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ఏర్పాటుచేసిన టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి…

రూ. 400 కోట్లతో మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ యూనిట్..

గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ కింద పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,…

నీ కళ్ళముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తా- సీఎం కేసీఆర్

గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సాయంత్రం మండల…

చంద్రబాబుపై మండిపడ్డ తుమ్మల, తలసాని..

తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంలో…

ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కడియం..

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి ఈరోజు రాజీనామా చేయనున్నారు. ఈమేరకు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు లోక్…