హరితహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న అటవీశాఖామంత్రి జోగురామన్న అన్నారు. హరితహరంలో భాగంగా నాటే మొక్కల బాధ్యతను గ్రామ కమిటీలకు…
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని పారిశ్రామికవాడలో సెల్ కాన్ మొబైల్ తయారీ కంపెనీని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆడియోలో ఉన్నది బాబు గొంతేనని, ఫోన్ ట్యాపింగ్ కాదు రికార్డేనని,…
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. స్మార్ట్ సిటీ, అమృత్, అందరికీ ఇళ్ళ పథకాలను ప్రధాని మోడీ గురువారం ఢిల్లీలో…
రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటినుండి రెండురోజులపాటు జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు పాల్గొననున్నారు.…
సెక్షన్-8 ని కేంద్రం అమలుచేయాలని చూస్తే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఆటలు సాగనివ్వమని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాజ్యాంగంలోని 163 నిబంధన…
ఈనెల 12న టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దరఖాస్తు చేసుకున్న…
By: కట్టా శేఖర్రెడ్డి నేరస్థుల రక్షణకు చట్టోల్లంఘన: ఆంధ్ర నాయకత్వం శక్తియుక్తులు ఎంతగొప్పవయినా కావచ్చు. ఒక అవినీతి రాజకీయ వేత్తను కాపాడడానికి మొత్తం వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకునే…
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అన్ని దారులూ మూసుకుపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని తెరపైకి తేవడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు…