రాష్ట్రంలో 10 రోజుల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు.…
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలోని మేడిపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ. 56 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు బజారును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయంతి…
మా మధ్య సెక్షన్లు వద్దు.. కలిసిమెలిసి హైదరాబాద్ లో తలెత్తుకుని జీవిస్తున్నాం.. మేము సీమాంధ్ర వారసులం కాదు.. హైదరాబాద్ వారసులం.. తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాం.. గంట కూడా…
ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రజాతంత్ర పత్రిక 17వ వార్షికోత్సవ సభకు భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజాతంత్ర…
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేస్తున్న దర్యాప్తు,…
ఓటుకు నోటు కేసులో ఇకపై కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ ను ప్రత్యేక కోర్టు నుండి ఏసీబీ శుక్రవారం స్వీకరించింది.…