రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ఐపాస్ రెండవ దశలో మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో…
హైదరాబాద్ వారికి పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు.. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే నిద్రలేపడం నేర్పారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని యూనివర్సిటీలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.…
లంగర్ హౌస్ లోని గోల్కొండ కోటలో ఆషాడమాస బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇక్కడ బోనాలు ప్రారంభం అయ్యాకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ, రాష్ట్ర వ్యాప్త బోనాలు…
తెలంగాణలోని విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కే…
గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికులు, డ్రైవర్ల జీతాలు 47.05% పెంచినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం ప్రకటించారు. సీఎం తీసుకున్న…
గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన క్యాంపు కార్యాయంలో గురువారం సుమారు ఆరు గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గూగుల్…