నల్గొండ జిల్లా పానగల్ ఉదయసముద్రం దగ్గర వాటర్ గ్రిడ్ పథకానికి నేడు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి…
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకు స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఆరోరోజు బతుకమ్మ ఉత్సవాలు నేడు మహబూబ్ నగర్…
చైనాకు చెందిన శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం ఫలక్ నుమా పాలస్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. తెలంగాణలో డ్రైపోర్టు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. వాటర్ గ్రిడ్ పథకం అత్యంత ఆచరణీయంగా ఉందని…
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పుకు రంగం సిద్ధమైంది. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీకి బదులు టీఎస్ గా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…
ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం లక్నో చేరుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మంత్రి సమావేశం అయ్యారు. వాటర్ గ్రిడ్…
బుధవారం గ్రాండ్ కాకతీయలో ఏర్పాటుచేసిన దివంగత ఉపముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం…
సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటు…