తెలంగాణలోని 4 జిల్లా పరిషత్ స్థానాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మెదక్ జిల్లా పరిషత్ లో మొత్తం 46 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-21, టీఆర్ఎస్-21, టీడీపీ-4 స్థానాలు గెలుచుకున్నాయి. వరంగల్ జిల్లా పరిషత్తులో మొత్తం 50 స్థానాలు ఉండగా కాంగ్రెస్-24, టీఆర్ఎస్-18, టీడీపీ-6 స్థానాలు కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాపరిషత్తులో మొత్తం 64స్థానాలు ఉండగా కాంగ్రెస్-29, టీఆర్ఎస్-23, టీడీపీ-9 స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ లో మొత్తం 33 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-15, టీఆర్ఎస్-12, టీడీపీ-6 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాయి.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!