ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ప్రచురించిన ఘంటా చక్రపాణి రచన ‘తెలంగాణ కాలజ్ఞాని ప్రొ. జయశంకర్’ పుస్తకాన్ని తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఎం.టి. ఖాన్ ఆవిష్కరిస్తారు.
జూన్ 1, 2014 రాత్రి 12.00 ని.లకు అమరవీరుల స్థూపం వద్ద.
ఇట్లు,
తెలంగాణ ఆత్మగౌరవ వేదిక