బోస్టన్లో ఆవిర్భావ దినోత్సవం మరియు తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా సంబరాలు చేసుకున్నారు. అరవింద్ తక్కళ్ళపల్లి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి NRI TRS – USA ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, సంతోష్ రుద్రభట్ల, అరుణ్ పాల్గొన్నారు. వేణు మాదాడి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. TeNA అడ్వైజర్ పాపారావు గారు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో తెలంగాణాను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీలో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి వెంకన్న కేసీఆర్ గారు అందించిన ఆర్ధిక సహాయం వలన అమెరికాకు రాగలిగాను అని కృతజ్ఞతలు తెలియజేశారు. అడప సాంబయ్య, సోమేశ్వర్ రావు గార్లు కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమానికి టెణా సభ్యులు అమర్ కరిమిళ్ళ, విజయ్ కాకి, రాజేందర్ కలువల, వెంకన్న, రమేష్ డడిగల, సంజీవ్, శ్రీధర్, రామారావు, శ్రీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!