సీమాంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూల్ జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని మండ్లెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో…
సీమాంధ్రలో “సమైక్యాంధ్ర” పేరిట రెచ్చిపోతున్న ఉన్మాద మూకలు ఇవ్వాళ మరో దారుణానికి ఒడికట్టాయి. ఒంగోలు డీ.ఈ.ఓ గా పనిచేస్తున్న రాజేశ్వర రావు అనే అధికారి ఇంటిపై…
By: దిగుమర్తి సురేశ్ కుమార్ [Post Doctoral Fellow, COUNCIL FOR SOCIAL DEVELOPMENT] — ఆంధ్రా ప్రాంతలో పుట్టి పెరగడం, తెలంగాణంలో నివసించడం వలన ఇరు ప్రాంతాలలో…
కాన్పు కోసం వెళ్తే గెంటేశారు.. కర్నూలు ఆస్పత్రిలో వైద్యురాలి క్రూరత్వం తెలంగాణవారికి వైద్యం చేసేది లేదంటూ దౌర్జన్యం విజయవాడలో భూమికొన్నాడని తరిమేశారు.. భంగపడ్డ వరంగల్ వాసి గుంటూరులో…
[జనం సాక్షి సౌజన్యంతో] తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలని, రెండు వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ మాకొద్దని సీమాంధ్ర ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ‘రాష్ట్ర…
“సమైక్యాంధ్ర” అంటూ తలతోకా లేని ఆందోళనలు నడిపిస్తున్న సీమాంధ్ర అరాచకశక్తులు కర్నూల్ జిల్లాలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును కర్నూల్…
హైదరాబాద్, ఆగస్టు 17 (టీ మీడియా):‘ తెలంగాణ ఉద్యమంపై ఓ వర్గం మీడియా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. అప్రజాస్వామికంగా పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నది. టీ జేఏసీని శల్యపరీక్ష చేస్తున్నది.…
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నడుస్తున్న ఆందోళనలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తాజాగా అలిపిరి వద్ద వీహెచ్ కారుపై ఈ ఉదయం జరిగిన దాడి సమైక్య వాదనలోని డొల్లతనాన్ని మరోసారి నిరూపించింది.…