mt_logo

కేటీఆర్ లో మోడీ సగం కష్టపడ్డా దేశ జిడిపి పెరిగేది

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ  కేసీఆర్ ప్రభుత్వ సరళీకృత విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ  రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి తో 20 వేల పైచిలుకు…

మహాకవి శ్రీ దాశరధి అన్న మాటలు నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం : మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి

నిజామాబాద్ జిల్లా: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా వినాయక్ నగర్ లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర…

Reddy community benefitted much under BRS regime: Minister Vemula Prashanth Reddy

CM K Chandrasekhar Rao treated all communities equally and the Reddy community too benefitted much from his gestures, said Minister…

నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు  మోడీ తన మిత్రులకు అప్పనంగా దేశ సంపద దోచి పెడుతున్నాడు   నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలను…

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు   జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను…

కేటీఆర్ చేసినంత కృషి దేశ ప్రధాని కూడా చేయలేదు : మంత్రి వేముల

నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్..  తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమే బండి సంజయ్.. నీ ఇంట్లో…

ఎక్కడైతే అవమానించబడ్డమో అక్కడే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం:మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు… హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది…

నర్సులు.. భగవంతుడు ప్రసాదించిన వరం

నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం మదర్ థెరిస్సా వారసులు మీరు మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..…

దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు : మంత్రి వేముల

 చందూర్ శివారులో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు గాయపడిన వారిని పరామర్శించి,మనోధైర్యం చెప్పాం…

యువతలో మార్పు మొదలైంది.. బీజేపీ పతనం ప్రారంభమైంది

బీజెపి వల్ల వైషమ్యాలు తప్పా…అభివృద్ది లేదని యువత గ్రహిస్తున్నది కేసీఆర్ అభివృద్ది కోసం పని చేస్తుంటే…బీజేపీ విద్వేష, కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోంది ఒక్క ఓటు తక్కువైందని ప్రధాని…