మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్న భారత రాష్ట్ర సమితికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ ముస్లిం ఫోరం తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్లో భారత రాష్ట్ర…
నరేంద్ర మోదీ నీకెందుకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అడిగారు. భైంసా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని,…
కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ముదిరాజ్లతో…
తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మంత్రి కేటీఆర్…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన భారీ…