కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్రావు ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో చిదంబరం మాట్లాడిన వ్యాఖ్యలపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.…
ఈ రోజు మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి…
ఆలోచించి వేయకుంటే ఓటే కాటేసే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎలక్షన్లు వచ్చినయంటే అబద్ధాలు చెప్పడం..అభాండాలు వేయడం..…
కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో నోరు మూసుకున్నరు కాబట్టే తెలంగాణ ప్రజలు ఆగం కావాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎల్లారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం…