mt_logo

తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశాడు: కేటీఆర్

రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.అసలు…

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముందని ఓటెయ్యాలి: హరీష్ రావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో చిట్‌చాట్  నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పెన్నులు గన్నులు అయ్యాయి. మేము అధికారంలో…

We have alliance with BJP in Lok Sabha polls, says Congress MLA Yashaswini Reddy

In a startling revelation, Palakurthi MLA Yashaswini Reddy stated that the Congress party has an alliance with the BJP in…

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతుంది: కేసీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.అధికారమే పరమావధిగా ఎన్నికలకు…

What’s cooking between PM Narendra Modi and CM Revanth Reddy?

The relationship dynamics between Chief Minister Revanth Reddy and Prime Minister Narendra Modi has reached a different level following Modi’s…

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! 

ప్రధాని నరేంద్ర మోడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లవ్‌లో పడ్డారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అర్థమవుతోంది. నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడిని ఉద్దేశించి…

గృహజ్యోతి పథకం వల్ల జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసే విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు…

Is CM Revanth sidelining Deputy CM Bhatti and other ministers?

In a surprising turn of events, the recent government advertisements and appointment letter distribution event have fueled heated debates within…

Congress govt looting ₹20,000 Cr through LRS Scheme: KTR

Bharat Rashtra Samithi Working President KTR accused the Congress government of looting Rs. 20,000 crore from the people of Telangana…

ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి రూ. 20 వేల కోట్లు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్

ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యూలరైజేషన్ చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్…