mt_logo

కాంగ్రెస్ పార్టీయే దోఖాబాజీ పార్టీ: కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్

ఎవరు ఏమన్నా..ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చినా..డెఫినిట్‌గా మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. …

గల్ఫ్ కార్మికులకు బీమా సముదాయం కల్పిస్తాం: నిజామాబాద్ (రూరల్) సభలో సీఎం కేసీఆర్

గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ (రూరల్) ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి…

కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాల కోర్లు: నర్సాపూర్ సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లుని, జాగ్రత్తగా ఉండమని సీఎం కేసీఆర్ సూచించారు.  నర్సాపూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా మంచీ…

Congress party is dangerous and beware of it: CM KCR tells people

Urging people to be cautious against the leaders and parties approaching them in the wake of elections, Chief Minister Mr…

కుట్టి రిజర్వాయర్‌ను కట్టించే బాధ్యత నాదే: బోథ్ సభలో సీఎం కేసీఆర్

కుట్టి రిజర్వాయర్’ను కట్టించే బాధ్యత నాదే అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. బోథ్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టి,…

చిదంబరం మాటలు దొంగే దొంగ అన్నట్టుంది: మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు చిదంబ‌రంపై రాష్ట్ర మంత్రి మ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. గాంధీ భ‌వ‌న్‌లో చిదంబ‌రం మాట్లాడిన వ్యాఖ్య‌ల‌పై హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.…

కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా.. రాబందు కావాల్నా?: సీఎం కేసీఆర్

కరెంటు కావాల్నా..కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా..రాబంధు కావాల్నా? అని సీఎం కేసీఆర్ అడిగారు. ఆదిలాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ జనాభా కలసి…

బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

ఈ రోజు మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్  పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి…

కర్ణాటక కరెంట్ కష్టాలు కళ్ళకు కట్టినట్లు మంత్రి హరీశ్ రావుకు వివరించిన మల్లేష్ అనే ఉద్యోగి

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల అమలు తీరు పై హద్నూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ఆరా తీసారు.…

ఆలోచించి వేయకుంటే ఓటే కాటేసే అవకాశం: మెదక్ సభలో సీఎం కేసీఆర్

ఆలోచించి వేయకుంటే ఓటే కాటేసే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎలక్షన్లు వచ్చినయంటే అబద్ధాలు చెప్పడం..అభాండాలు వేయడం..…