కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ గొంతు కోసిన కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో…
