జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు…
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఈరోజు కూడా ఎర్రవెల్లికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తనను కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ భరోసా…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటానికి తమకు అండగా ఉండాలని నిరుద్యోగ అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు.…
తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. వచ్చిన కార్యకర్తలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ.. కేసీఆర్…