mt_logo

Congress govt’s inefficiency delays water supply from Sunkishala project 

Revanth Reddy government’s inefficiency and hasty decision to expedite the Sunkishala project’s minor pending works resulted in significant financial losses…

గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది: హరీష్ రావు

గ్రామ పంచాయితీల విషయంలో మంత్రి ధనసరి అనసూయ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్…

తెలంగాణ కోసమే పోరాడుతాం కానీ తలవంచం: కేటీఆర్

బీఆర్ఎస్ విలీనం, పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి…

ఢిల్లీలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ…

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా?: కేటీఆర్

స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం…

రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన వివాదాస్పదం!

సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న పనులు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి…

Worrying trend: Telangana’s IT exports growth rate falls to 11.2% from 31.4%

The IT sector, a pivotal engine of growth for Hyderabad and the state of Telangana, is witnessing a worrying downturn.…

స్వరాష్ట్ర ప్రగతిలోను జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిని కొనసాగించాం: కేసీఆర్

తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని (ఆగస్టు 6) పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది: శ్రీనివాస్ గౌడ్

షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణమని.. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.…

రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారు: నిరంజన్ రెడ్డి

రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. కాంగ్రెస్ పై రైతులకు ఉన్న భ్రమలు…