కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఇంజినీరింగ్ అద్భుతం అన్న ఏఎస్సీఈ కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎం డ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి, అవార్డు ఇచ్చిన…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి…
హైదరాబాద్, మే22: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్…
హైదరాబాద్, మే 22 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,…
శిల్పకళా వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్, మే 22: 2014 లో 2950 ఎంబీబీఎస్…
శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ప్రసంగం.. హైదరాబాద్, మే 22 : వైద్య విద్యార్థుల మీద…
అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే. తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను…