mt_logo

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకై 105 కోట్ల రూపాయల నిధులు : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 25: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ  స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా…

తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణ!

సాగులో తెలంగాణ స‌రికొత్త రికార్డు 2.08 కోట్ల ఎకరాల్లో ప‌సిడి పంట‌లు ఈ ఏడాది 1.21 కోట్ల ఎకరాల్లో నాట్లు రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో  రికార్డుల మోత‌…

నూతన సచివాలయంలో కలెక్టర్లతో  సీఎం కేసీఆర్‌ తొలి సమావేశం

హైద‌రాబాద్, మే 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభ‌మైంది. సచివాలయం ఆరవ అంతస్థులో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు,…

బాగ్దాద్‌లో భారత్ రాయబారి ప్రశాంత్ పీస్‌ తో హోంమంత్రి మహమూద్ అలీ భేటీ

హైదరాబాద్,మే 25: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఇరాక్ రాజధాని  బాగ్దాద్‌లో  బుధవారం నాడు రాయబారి ప్రశాంత్ పీస్‌ను కలిశారు. ఈ  సమావేశంలో …

దేశం మొత్తం సీఎం కేసీఆర్  కోసం ఎదురు చూస్తుంది 

 బీఆర్ఎస్ తోనే దేశానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ప్ర‌భుత్వ‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాను తెలంగాణ అభివృద్దిని చూసి…

నల్గొండలో ప్రారంభం కానున్న ఐటి టవర్

నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్ లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్…

తెలంగాణ ప‌దేండ్ల సంబురం.. గ‌రీబోళ్ల‌కు గృహ యోగం

జూలైలో ‘గృహలక్ష్మి’ శ్రీకారం  సొంత జాగా ఉంటే రూ.3ల‌క్ష‌ల సాయ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిర్ణయం హైద‌రాబాద్‌:  కిరాయి ఇండ్ల‌ల్లో అవ‌స్థ‌లుప‌డుతున్న తెలంగాణ‌లోని ప్ర‌తి నిరుపేద కుటుంబం ఆత్మ‌గౌర‌వంతో…

కరువునేల‌కు కాళేశ్వర గంగ.. మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

కన్నీరు పారిన చోటే గంగ పరవళ్లు మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్‌ హైద‌రాబాద్‌: సిరిసిల్ల‌.. మెట్ట‌ప్రాంతం.. తలాపునే మానేరువాగు ఉన్నా చుక్క నీరు ల‌భించని దుస్థితి. వ‌ర్షాధారంపైనే…

పోడు పట్టాల పండుగతో పాటు రైతుబంధు పథకం : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ధి…

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

మహబూబాబాద్, మే24 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి…