పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయి కాంగ్రెస్,బీజేపీ వల్ల పేదలకు…
తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అన్ని…
విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (STPs) అత్యంత కీలకం. వంద శాతం మురుగు నీటిని శుద్ధి…
సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం బంజారాహిల్స్ లో బంజారా భవన్ కొత్తగూడెంలో గిరిజనులకు శుక్రవారం రోజు పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభించిన మంత్రి హరీష్…
రైల్వే క్రాసింగ్ అంటేనే ప్రాణ భయం.. మానవరహిత క్రాసింగ్లతో నిత్యం ప్రమాదాలే. వీటివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జామ్లు దీనికి అదనం. ఆ మార్గాల్లో వెళ్లేవారికి…
కుమ్రంభీం ఆసిఫాబాద్లో పోడు పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జల్.. జంగల్..జమీన్ అని భూ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కుమ్రంభీం గడ్డ అది.…
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం విఠలేశ్వరుడికి…
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం…