నేడు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని నేడు ఈ ప్రాజెక్ట్ను ఎంతో…
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు జిల్లా దశ, దిశను మారుస్తుందని.. దశలవారీగా పాలమూరు పంపుల ప్రారంభం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నీటి విషయాలలో…
రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ…
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థినీల అస్వస్థత (ఫుడ్ పాయిజన్) ఘటనపై రాష్ట్ర గిరిజన,…