mt_logo

తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక…

బీఆర్ఎస్ అసెంబ్లీకి రాకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం…

కాసులు మీకు.. కేసులు మాకు.. సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని.. వారిని తక్షణమే విడుదల చెయ్యాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు: జగదీష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం…

అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట కకావికలం అవుతుంది: జగదీశ్ రెడ్డి

నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కడతారని.. అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం…

సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా అని మాజీ మంత్రి…

భయపెట్టి పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల బాధితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై…

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…

సబితకు అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వని వీళ్లకు కేసీఆర్ ఎందుకు?: జగదీష్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడారని.. బయట జరుగుతున్న సంఘటనలకు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు…