mt_logo

విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతుంది: జగదీష్ రెడ్డి

విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది.. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్…

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య లంచం తీసుకునే అవకాశముంటుందా: విచారణ కమీషన్‌కు జగదీష్ రెడ్డి లేఖ

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాల్సిందే: జగదీష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన…

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి: జగదీష్ రెడ్డి

సింగరేణి బొగ్గు గనుల వేలం వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..…

రైతుల సమస్యలపై సీఎస్‌కు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ నేతల బృందం

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి బీఆర్ఎస్ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున…

రేవంత్ ది క్షుద్ర రాజకీయం : మంత్రి జగదీశ్ రెడ్డి 

రేవంత్ ది క్షుద్ర రాజకీయం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.  బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్…

పాత బస్తీలో 1,404 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు పూర్తి : మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ లో పవర్ కట్ ఉండదు విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారం లో ఓల్టేజీ సమస్యకు సత్వర పరిష్కారం మెయింటెన్స్ కు నిధులు పుష్కలం -శాసనమండలిలో మంత్రి…

Congress leaders should tender public apologies on free power issue: Ministers

The Congress leaders who resorted to ‘power holiday and crop holiday’ during their regime are now vowing to scrap free…

మోదీకి రాహుల్ గుత్తేదారు: మంత్రి జగదీష్ రెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రాహుల్ లీడర్ కాదు రీడరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలి…

కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి -వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్

సూర్యాపేట, జూన్ 7 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం వరుసగా 21 రోజుల పాటు ప్రభుత్వ పథకాలతో వేడుకలను నిర్వహిస్తున్నా విషయం తెలిసిందే.…