mt_logo

ప‌దేండ్ల పండుగ‌..కుల‌వృత్తుల‌కు ల‌క్ష‌ణంగా అండ‌గా

వృత్తిదారుల‌కు రాష్ట్ర స‌ర్కారు ఆర్థిక చేయూత‌ కుంటుప‌డ్డ కుల‌వృత్తుల‌కు జీవం పోస్తున్న కేసీఆర్‌ హైద‌రాబాద్‌: ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌కుల ప‌ట్టింపులేమితో కులవృత్తులు కునారిల్లిపోయాయి. కుమ్మ‌రి, క‌మ్మ‌రి, నేత‌,…

తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఇంజినీరింగ్‌ అద్భుతం అన్న ఏఎస్‌సీఈ కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎం డ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి, అవార్డు ఇచ్చిన…

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే (దశాబ్ధి ఉత్సవాల) లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి…

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు తెలంగాణ పాలన రామ రాజ్యం : జైన మత పెద్దలు

హైదరాబాద్, మే22: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన…

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీయర్ నిర్ణయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్…

తెలంగాణ మత్స్యకారులు నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారు: మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్‌, మే 22 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,…

ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

శిల్పకళా వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  హైదరాబాద్, మే 22: 2014 లో 2950 ఎంబీబీఎస్…

తెలంగాణలో ఉచితంగా పేదలకు అవయవ మార్పిడి : మంత్రి హరీష్ రావు

శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ప్రసంగం..   హైదరాబాద్‌, మే 22 : వైద్య విద్యార్థుల మీద…

వైద్యారోగ్య శాఖలో 9,222 పోస్టుల భర్తీ :మంత్రి హరీష్ రావు

శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు..  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   హైదరాబాద్‌, మే 22…

 ‘మెగా జాబ్ మేళా’ ను ప్రారంభించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, మే 22:  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్…