ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం…
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…
ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…
కేసీఆర్ పాలనలో మాజీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) సత్ఫలితాలనిస్తుంది.…