mt_logo

ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్

సన్న వడ్లకు మాత్రమే రూ. 500 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా,…

నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు: హరీష్ రావు

కొత్తగా నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు…

డయాగ్నస్టిక్ కేంద్రాల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి: హరీష్ రావు

తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య  పరీక్షలు…

పౌరసరఫరాల శాఖలో కాంగ్రెస్ నాయకుల రూ. 1,000 కోట్ల కుంభకోణం?

సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో పౌరసరఫరాల శాఖలో సుమారు రూ. 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్లోబల్ టెండర్ల పేరిట సన్న బియ్యాన్ని అధిక ధరలకు…

Congress govt’s apathy in paddy procurement distressing Telangana farmers

The apathy of the Congress government towards paddy procurement has led to widespread losses for farmers across Telangana. Due to…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది.. రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ.. రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని…

ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర…

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎక్స్ (ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.కరెంట్ కోతల విషయంలో సిఎం…

రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర…

కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్

సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల…