రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వరదల్లో ప్రాణాలు…
రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ…
పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న…
పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులకు ఇప్పటికీ విధేయుడిగా ఉంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో కీలక…
9 నెలలుగా తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేడు.. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోంది అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…
తెలంగాణను మరో బుల్డోజర్రాజ్ కానివ్వద్దని, ఈ మేరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు భారత రాష్ట్ర సమితి…
బీఆర్ఎస్ హయంలో లాభాల బాటలో పయనించిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ఇప్పుడు తీవ్ర నష్టాలను ఎదురుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డైరీకి…