mt_logo

ఆదానీకి కేసీఆర్ రెడ్ సిగ్నల్ వేస్తే.. రేవంత్ రెడ్ కార్పెట్ వేసిండు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి…

ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు.. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?: హరీష్ రావు

ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్…

Telangana Gurukuls in dire straits: 48 student deaths reported under Congress rule

The condition of Gurukuls and residential educational institutions under the Congress regime has become alarming, with rising incidents of negligence,…

మానుకోట మహాధర్నా చూస్తే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది: కేటీఆర్

లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల…

బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయాలి: కవిత

కుల గణన డెడికేటెడ్ కమీషన్ చైర్మన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నివేదిక అందచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. డెడికేటెడ్ కమీషన్‌కు నివేదిక ఇచ్చాం.…

Target KTR: Multiple false cases filed against KTR to supress his voice 

The Congress government in Telangana is deliberately targeting BRS Working President KTR, who has been vocal in exposing the misrule…

Handloom industry in deep crisis due to Congress govt’s apathy

The handloom and textile industry in Telangana is facing a severe crisis under Congress rule. The Revanth government’s decisions have…

మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్…

దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్

మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం…

తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.. అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కారు: కేటీఆర్

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, గిరిజన,…