mt_logo

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

 మెదక్, జూన్ 5: మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై…

చిమ్మ చీకటిని చీలుస్తూ.. దశ దిశలా.. తెలంగాణ వికాస హేల

• విద్యుత్తు విజయం.. • చిమ్మ చీకటిని చీలుస్తూ.. • 24 గంటల కరంట్.. హైదరాబాద్, జూన్ 5: అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ…

కోకాపేటలో ‘భారత్ భవన్’ : కాసేపట్లో  శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

కోకాపేటలో ‘భారత్ భవన్’ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్చార్డీ ఏర్పాటు 15 అంతస్థుల్లో భవనం కాసేపట్లో  శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్  పార్టీకీ…

రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ : ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ కృషి తో తెలంగాణలో వ్యవసాయమంటే పండగ నకిలీ విత్తనాల బెడద లేదు… కరెంటు కష్టాలు లేవు నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తి…

బీడు భూములు మొత్తం మాగాణి చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం 

హైదరాబాద్, జూన్ 3: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్ పల్లి మార్కెట్…

దండుగ అన్న ఎవుసం నేడు పండగైంది.. పదేండ్ల పొద్దులో పచ్చని  పరిమళమైంది 

• 2 కోట్ల ఎకరాల మాగాణ… మన తెలంగాణ.. • ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు… • రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద.. • రైతన్నలకు…

మహాకవి శ్రీ దాశరధి అన్న మాటలు నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం : మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి

నిజామాబాద్ జిల్లా: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా వినాయక్ నగర్ లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర…

నాడు చుక్కనీరులేని తెలంగాణ‌.. తొమ్మిదేండ్ల‌లో జ‌ల‌స‌వ్వ‌డుల మాగాణా

కాళేశ్వ‌రంతో మ‌న భూముల‌కు న‌దుల‌ ప‌రుగులు వాగుల పునరుజ్జీవంతో సాగునీటి గ‌ల‌గ‌ల‌లు మిష‌న్ కాక‌తీయ‌తో పెరిగిన జ‌ల‌వ‌నరులు నాడు గోదారి తల్లి వ‌ట్టిపోయి వ‌ల‌వ‌లా ఏడ్చింది..నేడు ఆ…

ప‌దేండ్ల‌ ఈ పొద్దులో.. వందేళ్లకు స‌రిప‌డా అభివృద్ధి

నాడు..క‌రువు.. నేడు క్షామం.. నాడు..వ‌ల‌స‌లు.. నేడు చేతినిండా ప‌నులు..నాడు..ఆక‌లి కేక‌లు.. నేడు దేశానికే తెలంగాణ అన్న‌పూర్ణ‌.. నాడు దాహం దాహం.. నేడు..తెలంగాణ త‌ల్లి క‌డుపునిండా నీళ్లు.. ఇది…

నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది : సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు.…