రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.అధికారమే పరమావధిగా ఎన్నికలకు…
తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న…
జర్నలిస్ట్ శంకర్పై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిజాలు నిర్భయంగా చెప్తే భౌతిక దాడులు చేస్తారా…