mt_logo

బీసీలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

గవర్నర్ నిర్ణయం… బీసీలకు అన్యాయం దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా ? గవర్నర్ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ…

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు నో హోప్స్‌.. రాహుల్‌గాంధీ మాట‌ల్లో లేని గెలుపు ధీమా!

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం మేమే.. సీఎం కేసీఆర్‌ను గ‌ద్దె దించుతాం అంటూ బీరాలు పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందే ఇక్క‌డ గెలుపుపై ఆశ‌వ‌దులుకొన్న‌ది. ఇక్క‌డ…

గ‌వ‌ర్న‌ర్‌గారూ.. ఇదేం తీరు.. బ‌డుగుల‌కు ప‌ద‌విరాకుండా అడ్డుకుంటారా?.. త‌మిళిసైపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు

బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. అన్ని రంగాల్లో వారికి పెద్ద‌పీట వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్య‌మ‌కారుల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి ప‌ద‌వులు…

గవర్నర్‌ గారు.. మీ నిర్ణయం దారుణం : మంత్రి హరీశ్ రావు

దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ నిర్ణయించడం దారుణమన్నారు మంత్రి హరీశ్ రావు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల…

9 ఏళ్లలో మైనారిటీల అభ్యున్నతికి రూ. 10 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ సర్కార్

–9 ఏళ్లలో  2 లక్షల 68 వేల మందికి షాది ముబారక్ పథకం క్రింద పెళ్లిళ్లకు రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది హైదరాబాద్:  రాష్ట్రంలో…

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ: సీఎం కేసీఆర్

చిట్యాల ఐలమ్మ  జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్యమంత్రి  సందేశం ఇచ్చారు.  నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, …

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్సీ కవిత: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ హామీలు అమలు చేయాలి కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మరియు విభజన…

తమిళిసై నిర్ణయం అప్రజాస్వామికం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

–ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేసిన గవర్నర్ తమిళిసై తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం…

తెలంగాణలో త్వరలో ఏయిర్ అంబులెన్సులు: మంత్రి హరీశ్ రావు

రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఇదే వేదికగా 310 మంది…

నేడు దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న కేటీఆర్.. 100% మురుగునీటిని శుద్ధి చేసే దిశగా హైదరాబాద్ అడుగులు

సెప్టెంబర్ 25న దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాట్లు పూర్తి చేసిన జలమండలి అధికారులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశ్వనగరంగా రూపొందుతున్న…