mt_logo

అక్టోబర్ 11న 3 వేలమందితో టీఆర్ఎస్ ప్లీనరీ

ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు జరిపారు. పార్టీ ప్లీనరీని…

రాజీపడేదే లేదు.. చేసి చూపిస్తా

-ఐదేండ్లు కష్టపడితే అభివృద్ధి పట్టాలెక్కుతది -టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ -మావి చరిత్ర కనీవినీ ఎరుగని నిర్ణయాలు.. -తొందరపడేది లేదు.. చేసిన ప్రతి వాగ్దానం అమలు…

“సిన్నప్పటి బతుకమ్మ దసరా”

By: Purushottam Chanda మూన్నెల్ల పరీక్షలు అయిపొయినయి. అట్టలకు దేవుడి ఫోటోలు పెట్టి అగర్బత్తి ముట్టించి బానేరాసినాం. పరీక్షలు కాంగానె ఇంటిపక్కన లక్ష్మక్క గొబ్బెమ్మలు పేర్సుడు షురు…

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైలుపై సంతకం చేశారు. స్వల్ప అస్వస్థతతో యశోదా ఆస్పత్రిలో…

నిధుల ధమాకా

-వివిధ పథకాలకు ఒకేరోజు రూ. 173.38 కోట్లు విడుదల -ఐడీహెచ్ కాలనీలో కొత్త ఇండ్ల నిర్మాణానికి రూ. 36 కోట్లు దసరా నుంచి పనులు ప్రారంభిస్తానని ప్రకటించిన…

సాంస్కృతిక కళాకారులకు శాశ్వతంగా ఉద్యోగం

తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఆరుగంటలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…

దసరా ధూం ధాం

-పథకాల అమలులో దూకుడే -చేతల సర్కారు..అస్త్రశస్త్రాలతో పథకాల అమలుకు సిద్ధం -మూడు నెలల్లో అనేక కీలక నిర్ణయాలు -ఇప్పటికే అమల్లోకి పలు హామీలు -ఇక.. కేసీఆర్ మార్క్…

నకిలీ ధ్రువపత్రాలు ఉండకుండా చర్యలు – జగదీష్ రెడ్డి

విద్యాశాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలిసి పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన…

ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు హాజరై రేషన్ కార్డుల జారీ,…

తెలంగాణ ఐటీకి ప్రత్యేక పాలక మండలి

మండలికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో మార్పులు చేసి తెలంగాణ ఐటీకి ప్రత్యేక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం…