mt_logo

క్లీన్ హైదరాబాద్ కు ప్రతిజ్ఞ చేద్దాం- సీఎం కేసీఆర్

ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణ నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం…

ఇచ్చింది సోనియాగాంధీ.. మరి తెచ్చింది ఎవరో చెప్పాలి?

కాంగ్రెస్ అంటున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లే ఏర్పడింది.. ఇందులో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను…

మే తర్వాత కరెంట్ కోతలు ఉండవ్ – కేసీఆర్

శాసనమండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మే నెల తర్వాత కరెంట్ కోతలుండవని, ఒకవేళ ఉన్నా అతి స్వల్పంగానే ఉంటాయని, అది కూడా సరఫరాలో తలెత్తే సమస్యల…

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఏప్రిల్ నెల నుండే ఈ వేతనాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,…

సన్నబియ్యంతో హాజరుశాతం పెరిగింది – ఈటెల

శాసనసభలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి…

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే..

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను మంత్రి చదివి వినిపించారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి…

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాం..

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాల్లో మంత్రి పోచారం…

జలహారంపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు(జలహారం) పై ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష…

నిజామాబాద్ జిల్లా నుండి ఈ-పంచాయితీకి శ్రీకారం..

ఈ పంచాయితీల ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా నుండే శ్రీకారం చుట్టనున్నట్లు, మారుమూల గ్రామాలకు కూడా ఈ-గవర్నెన్స్ ఫలాలను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీ రాజ్…

ఎస్టీ, మైనార్టీ కమిషన్లను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..

ఎస్టీ, మైనార్టీల సామాజిక, ఆర్ధిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…