శాసనసభలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేయడంతో పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెరిగిందని చెప్పారు. గతంలో హాస్టళ్ళలో పురుగుల అన్నం, నీళ్ళ చారు పెట్టారని, కానీ తాము చదువుకునే పిల్లలు కడుపునిండా తినడానికి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని మంత్రి తెలిపారు. సన్న బియ్యంతో భోజనం పెడుతున్నందుకు ప్రభుత్వానికి అన్ని వర్గాల నుండి మన్ననలు లభించాయని పేర్కొన్నారు. జనవరి 1, 2015 నుండి హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, 2,757 హాస్టళ్ళలో ఉన్న 4,80,926 మంది విద్యార్థులు, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లో 29,86,010 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
- Telangana government gearing up for distribution of Bathukamma sarees
- A surprising manifesto from BRS will be released soon: Minister Harish Rao
- Minister KTR questions Modi ahead of his visit to Mahabubnagar
- Advent International to invest Rs. 16,650 crs in Telangana’s life sciences sector
- Chanaka Korata irrigation project wet run successful
- తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్
- గ్రేటర్లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
- ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
- రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ
- సెస్ అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!
- త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్లో హరీష్ రావు
- సద్ది తిన్న రేవు తలవాలి: మంత్రి హరీశ్ రావు