mt_logo

జీవోకు కట్టుబడి కోట్లు నష్టపోయిన తెలంగాణ

దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రానికి చెందిన వాహనం మరో రాష్ట్రంలోకి వెళ్తే అంతర్రాష్ట్ర పన్ను చెల్లించాల్సిందే. 29 రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఏది ఏమైనా భారత…

ఎఫ్‌సీఐ పనులను సమీక్షించిన ఎంపీ బాల్క సుమన్

రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ పనులపై ఎంపీ బాల్క సుమన్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. బాల్క…

ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు ఉండాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలని, ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి హరీష్…

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

సిరిసిల్ల మండలం జిల్లెలలో మిషన్ కాకతీయ పనులను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని,…

పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే..!

By: సవాల్‌రెడ్డి సత్య మనృతంబు పరుషోక్తి సరసభాష ప్రాణిహింసయు దయయు లోభంబు నీగి కనక సంగ్రహవ్యయములు గలుగు వార రమణికై వడి బహురీతి… రాజనీతి రాజనీతి కొన్నిసార్లు…

వాటర్ గ్రిడ్ కోసం భూసేకరణ వేగవంతం చేయండి– కేటీఆర్

సోమవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అధికారులతో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై…

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రుణాల గడువు జూన్ వరకు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. మరో రెండు రోజుల్లో…

తెలంగాణ ఆత్మతో ప్రాజెక్టులు కట్టుకోవాలి – సీఎం కేసీఆర్

ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేవాదుల అతిథిగృహంలో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, సాగునీటి…

ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం తగదు – కేటీఆర్

ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించవద్దని, లేనిపోని విమర్శలు చేయడం మంచిది కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఐదు…

తెలంగాణ ప్రభుత్వం ధర్నాలకు భయపడదు- హరీష్ రావు

తెలుగుదేశం సభ్యులు బయట ధర్నాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ధర్నాలకు భయపడదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఈరోజు ఆర్ధిక పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు…