mt_logo

వస్త్ర పరిశ్రమకు వరంగల్ కేరాఫ్ కావాలి – సీఎం కేసీఆర్

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను రాజధానికి ధీటుగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్ కు కూడా తరలిస్తామని ముఖ్యమంత్రి కే…

అతిథిలా వచ్చిపోలేదు!

By: గటిక విజయ్‌కుమార్ రైలులో ప్రయాణం చేస్తుంటే.. చెట్లు, గుట్టలు, స్టేషన్లు వెనక్కి ఉరుకుతుంటయ్. మనకన్నా ముందున్న ఆకారాలు క్షణాల్లోనే వెనకబడుతుంటయ్. మనం దిగాల్సిన స్టేషన్ ఒక్కటే…

వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరి వెళ్ళారు.…

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పేర్వారం రాములు..

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్(టీఎస్టీసీసీ) చైర్మన్ గా టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో…

డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం..

పీపుల్స్ ప్లాజాలో జరిగిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ…

విద్యుత్ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలి..

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనులను సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…

ఈనెల 30న గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం ఈనెల 30 వ తేదీన సచివాలయంలోని డీ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశానికి గిరిజన…

పీవీకి భారతరత్న ప్రకటించాలి – కేసీఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని, పీవీకి భారతరత్న బిరుదు ఇవ్వాలని సిఫారసు చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పీవీకి భారతరత్న…

నల్లగొండలో 7600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం..

తెలంగాణ విద్యుత్ కష్టాలను తొలగించే క్రమంలో నల్లగొండ జిల్లాలో 7600 మెగావాట్ల సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.…

ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల జరిగిన కొండా లక్ష్మణ్…