రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం ఈనెల 30 వ తేదీన సచివాలయంలోని డీ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ హాజరౌతారు. ఈ సంవత్సరం శాఖకు విడుదలైన నిధులు, పథకాలకు చేసిన ఖర్చు, ఇతర నాన్ ప్లాన్ ఖర్చు, 2014-15 సం.లో ట్రైబల్ సబ్ ప్లాన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికలను గిరిజన సంక్షేమ శాఖామంత్రికి అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం