నగరంలోని హోటల్ మారియట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది.…
ఎంఆర్ఎఫ్ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్ తదితరులు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సచివాలయంలో కలిశారు. మెదక్ జిల్లా సదాశివపేట…
ఆగస్ట్ 15 కల్లా రాష్ట్రమంతటా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గ్రామీణప్రాంతాలతోపాటు రాష్ట్రమంతటా ఈ సేవలను అందించేందుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్…
-ఆర్కే మార్క్.. మావోయిస్టు సంబడం -సీఎం భద్రత వాహనానికి మావోయిస్టులకు లంకెనా? -మరి బాబు కాన్వాయ్లో భద్రత దేనికి? -మోదీ రాఫెల్స్ కొంటే యుద్ధం వచ్చేసినట్టా? -ఆంధ్రజ్యోతిలో…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయపై కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్నాయని, కమీషన్లు, కార్యకర్తల కోసమేనని ఎవరికి తోచినట్లు వారు రాస్తున్నారని,…
సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను…
నిజామాబాద్ జిల్లాలోని మాల్తుమ్మెదలో విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఈరోజు వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల్తుమ్మెదలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల…
త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకోసం చేపట్టిన రోడ్ల మరమ్మతు, నిర్మాణ కార్యక్రమాలను జూన్ నాటికల్లా పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం…