mt_logo

తలంటు స్నానం!

By: సవాల్‌రెడ్డి కన్నేల పోయెనోయి కనకలింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నాడట.. ఇవాళ రాధాకృష్ణది అదే పరిస్థితి. ఏదో ఒకటి రాయడం.. రివర్సై తల పట్టుకోవడం. తెలంగాణ…

ప్రతినెలా ఒక రోజు స్వచ్ఛ హైదరాబాద్- సీఎం కేసీఆర్

అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు స్వచ్ఛభారత్ లో భాగంగా హరితహారం కార్యక్రమం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…

DATA Welcomes Honorable Minister Sri K T Rama Rao

నూతన తెలంగాణ రాష్ట్ర IT మరియు పంచాయతి రాజ్ మంత్రివర్యులు శ్రీ కే తారక రామారావు గారికి, డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరుపున ఘన స్వాగతం…

తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది?

By: కట్టా శేఖర్‌రెడ్డి చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ…

హైకోర్టు విభజన జరగాల్సిందే- టీఆర్ఎస్ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హైకోర్టు విభజనను పేర్కొన్నారని, రాష్ట్ర విభజన జరిగి 11 నెలలు గడిచినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని, పార్లమెంటు…

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చెల్లించిన మంత్రి పద్మారావు

సోమవారం రవీంద్రభారతిలో మద్య నిషేధ, అబ్కారీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరణించిన, శాశ్వత వికలాంగులైన 41 మంది…

తెలంగాణ రైతు ఉసురు తీసింది చంద్రబాబే- హరీష్ రావు

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా మరుగుజ్జుగా మారిపోయాడని, వయసు మీదపడి ఆయనకు మతి తప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి…

హోంగార్డుల వేతనం 9వేల నుండి 12వేలకు పెంపు..

గతంలో చాలీచాలని వేతనంతో భారంగా బతుకు వెళ్ళదీస్తున్న హోంగార్డులకు తెలంగాణ సర్కారు మంచి కబురు అందించింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 300 నుండి రూ. 400…

2018 కల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. 2018 నాటికల్లా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని, వేసవి…

కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం ఆలోచన- ఈటెల

సబ్సిడీ బియ్యంతో పాటు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్…