mt_logo

రోడ్డు ప్రమాదంలో మరణించిన గిరిజన కూలీలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో … తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించడం,…

కొత్త సచివాలయంలో రేపు తొలి రాష్ట్ర క్యాబినెట్ భేటీ

హైదరాబాద్: రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.…

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి ‘మహా’ చేరికలు

హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బీ ఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, వివిధ వృత్తులకు చెందిన మేధావి…

రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మెన్‌గా పిట్ట‌ల ర‌వీంద‌ర్

హైదరాబాద్ : తెలంగాణ  రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’  రాష్ట్ర చైర్మెన్‌గా.. తెలంగాణ ఉద్యమ కారుడు,  మత్స్యరంగ నిపుణుడు పిట్టల రవీందర్‌ను, వైస్ చైర్మన్ గా..…

నేడు బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం

హైదరాబాద్ : బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత,…

దేశానికి, రాష్ట్రానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం… భీంగల్,బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్,బాబాపూర్, గొన్గొప్పల గ్రామాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  సుమారు 200 మంది యువకులు…ముఖ్యమంత్రి కేసిఆర్…

నీరా కేఫ్‌ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ సినీ నటుడు సుమన్ ప్రశంసల వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి…

అధికారం మ‌ళ్ళీ బీఆర్ఎస్ కే : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో భాగంగా మంగ‌ళ‌వారం తొర్రూరు మున్సిప‌ల్ కేంద్రంలో ప‌లు వార్డుల‌కు సంబంధించి పార్టీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశంలో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడాడుతూ..  ఎవ‌రెన్ని…

 ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు : మంత్రి కేటీఆర్

 తెలంగాణ సాగునీటి రంగ విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన ప్రపంచానికి తెలంగాణ…

నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై  కఠిన చర్యలు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ,  నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో…