రేవంత్రెడ్డి వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను టీడీపీ మోసం చేస్తుందని, ఆంధ్రాబాబు అసలు…
సబ్సిడీ బియ్యంతో పాటు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్…
రాబోయే ఆర్ధిక సంవత్సరం(2015-16) కోసం భారీ బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఐదు ప్రాధాన్య అంశాలకు బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నట్లు ఆర్ధికమంత్రి…
పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, కేవలం నిత్యావసర సరుకులకే ఇది వర్తిస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రంగారెడ్డి జెడ్పీ హాల్ లో మిషన్ కాకతీయపై జరిగిన…
రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 315 మంది పబ్లిషర్స్…
దళితులకు పంటలు పండే మూడెకరాల భూమిని కొనిస్తామని, భూపంపిణీ నిరంతర ప్రక్రియని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 1158 ఎకరాల…
రెండుసార్లు వాయిదాపడిన అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విద్యుత్ సమస్యపై మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏ సమస్యపైనైనా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని, సభ…
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి అధికంగా…
2014-15 సంవత్సరానికి రహదారుల అభివృద్ధికోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. కొత్తగా 1000 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు, 2019…