mt_logo

సమైక్య గూండాయిజం పీక కోస్తానంటోంది!

అరెరె! ఎంత సోదరభావం, ఎంత సమైక్యత, ఎంత క్రమశిక్షణ. నిజంగా మన సీమాంధ్ర NGOs ఎంత శాంతికాముకులో కదా…

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 రైళ్లు, 1200 బస్సుల్లో హైదరాబాదుకు పిక్నిక్ వచ్చిన మన సోదరులు, నిజాం కాలేజి విద్యార్ధులను చూస్తూ “పీక కోస్తాం” అంటూ చేసిన సైగలివి.

గొప్ప సమైక్యత కదూ వీరిది!

ఇప్పుడు ఎవరిని ఎవరినుండి రక్షించాలని ప్రశ్నించాలె మనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *