విభజన బిల్లును పూర్తిగా చదివితే అందులోని అనుమానాలు నివృత్తి అవుతాయని, చదవకుండా బిల్లుపై చర్చ జరక్కుండా ఎన్ని రోజులు ఆపుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు. బుధవారం నాడు అసెంబ్లీ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజన బిల్లుపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చర్చ అంటేనే భయపడుతున్నారని ఆయన వివరించారు. ఏమైనా అభ్యంతరాలుంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చెప్పాలని, అలా కాకుండా సభకు అడ్డుపడడం ఎంత వరకూ సమంజసం అని అన్నారు. హైదరాబాద్ పై ఏ విధమైన ఆంక్షలు తాము ఒప్పుకోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- Telangana leads in debt, resource management: KTR cites EPW report
- Power tariff likely to be hiked from November, imposing huge burden on public
- EPW highlights Telangana’s outstanding debt and resource management during KCR’s rule
- The carrot-and-stick approach of Revanth Reddy’s media management
- BRS to fight until GO 29 is revoked: KTR
- కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారు: హరీష్ రావు
- ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్: కేటీఆర్
- BRS urges ERC to reject power tariff hike proposals
- అరుదైన వ్యాధి ఉన్న మూడేళ్ల బాబుకు కేటీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది: ఈఆర్సీకి బీఆర్ఎస్ విజ్ఞాపన పత్రం
- హైదరాబాద్ను స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్
- గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం: కేటీఆర్
- ఇంటర్నెట్ నుండి ఫోటోలు కాపీ కొట్టి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్!
- మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లు ఉన్నాయి.. రైతు భరోసాకు పైసలు లేవా?: కేటీఆర్
- జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిన రేవంత్: హరీష్ రావు