mt_logo

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన పీఆర్టీయూ

హైదరాబాద్ లోని నారాయణగూడ పీఆర్టీయూ ఆఫీస్ లో ఈరోజు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఈ సందర్భంగా పీఆర్టీయూ మద్దతు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *